1వ మండలం 

105వ సూక్తం

17వ మంత్రం

పుటలు:136-137

ఏకతుడు, ద్వితుడు, త్రితుడు - ముగ్గురు పురుషులు నీటికోసం వెదుకుచుండగా, ఒక బావి కనిపించింది. త్రితుడు నీరు తెచ్చి మిగిలిన ఇద్దరికీ ఇచ్చాడు. వాళ్ళు నీళ్ళు తాగి, త్రితుని బావిలోకి తోసేసి, మూతపెట్టి వెళ్ళిపోయారు. త్రితుని కేకలు విని, బృహస్పతి వచ్చి అతణ్ణి బావినుంచి బయటకు తీశాడు. మరోచోట, ఇంద్రుడు రక్షించినట్లు చెప్పబడింది

Comments

Popular posts from this blog

ఇండియాలో_ఆక్సిజన్_వదిలే_ఆవులున్నాయా

Control over NSE